స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ మహిళల జట్టుకు తమ సపోర్ట్తో రచ్చ రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. హోమ్ గ్రౌండ్ బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్లకు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఇక కోహ్లీ లాగానే స్మృతి మంధానకు ఫాన్స్ సపోర్ట్ ఓ రేంజ్లో ఉంది.