మళ్ళీ రఫ్ఫాడించేశారు విండీస్ పై సిరీస్ మనదే

సొంతగడ్డపై భారత మహిళల జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. వెస్టిండీస్ తో టీ ట్వంటీ సిరీస్ ను గెలిచిన భారత్ తాజాగా వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. మరోసారి మన మహిళా బ్యాటర్లు విధ్వంసం సృష్టించిన వేళ కరేబియన్ టీమ్ పై 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Post Published By: Vencateshg
Updated : 25 December 2024, 7:52 PM IST

Published : 
  • 25 December 2024, 7:52 PM IST

Exit mobile version