మెగాటోర్నీ సెమీస్ చేరే జట్లు ఇవే.. పాక్ కు అంత సీన్ లేదన్న జహీర్ ఖాన్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ఆరంభం కానుంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగాటోర్నీ కోసం జట్లన్నీ ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నాయి. పాక్ వెళ్ళేందుకు భారత్ నిరాకరించడంతో హైబ్రిడ్ మోడల్ లో టోర్నీ నిర్వహిస్తున్నారు.

Post Published By: Vencateshg
Updated : 8 February 2025, 5:28 PM IST

Published : 
  • 8 February 2025, 5:28 PM IST

Exit mobile version