ఐపీఎల్తో పాటు దేశవాళీ క్రికెట్లో పరుగుల వర్షం కురిపిస్తోన్న యశస్వి జైస్వాల్ టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్స్లో టీమ్ ఇండియాకు రిజర్వ్ ప్లేయర్గా ఎంపికైన యశస్వి త్వరలో ప్రారంభమయ్యే విండీస్ సిరీస్లో మెయిన్ టీమ్లో ప్లేస్ దక్కించుకున్నాడు.

Yashaswi Jaiswal said that his father was very emotional after being selected for the West Indies tour