World Spaceships : మూడు దేశాలు.. 65 ఏళ్లు.. 146 అంతరిక్షనౌకలు.. ఇదే ప్రపంచ అంతరిక్ష నౌకల చరిత్ర
చందమామపై కాలుమోపేటందుకు ముందుగా కృషి చేసింది అగ్రరాజ్యాలే అని చెప్పాలి. అమెరికా, రష్యాలే అధికంగా ప్రయోగాలు చేశాయి. ఈ కోవలోకి భారత్ ఇప్పుడు వచ్చి చేరింది.
ఈ ప్రయోగాల లక్ష్యం మాత్రం మానవులకు జీవించేందుకు మరో ఆవాసాన్ని ఏర్పాటు చేయడమే. ఈ ప్రయత్నాలు ఎప్పటికి ఫలించి అక్కడ నివసించేందుకు దోహదపడుతుందో దశాబ్ధాల కాలంగా వేచిచూడక తప్పడం లేదు.