Jayasudha : మణిపూర్ క్రైస్తవులపై మాట్లాడగలరా జయసుధ గారూ..??
క్రైస్తవుల అభ్యున్నతికి పాల్పడతానన్న జయసుధ మాటలు వివాదాలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం మణిపూర్ లో హిందువులైన మైటీలకు, క్రైస్తవులైన కుకీలకు మధ్య వార్ ఉధృతంగా సాగుతోంది. అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.