Kenya Doomsday Cult: జీసస్ పేరిట మృత్యు కేళి? ఈ పాపం ఎవరిది పాస్టర్?
తాజాగా కెన్యాలో దేవుడి పేరుతో అత్యంత హృదయ విదారక ఘటన జరిగింది. ఉపవాసం చేసి ఆకలితో మరణిస్తే జీసస్ను కలవొచ్చని ఒక పాస్టర్ చెప్పిన మాటల్ని నమ్మి 200 మందికిపైగా అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరో 600 మంది ఆచూకీ దొరకడం లేదు.