చంద్రబాబు జ్యూడీషియల్ కస్టడీ పొడిగిస్తూ ఏసీబీ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 19 వరకూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలని తెలిపింది.
ఏసీబీ కోర్టులో ఆదివారం చంద్రబాబు ఇచ్చిన వాగ్మూలం ఏంటో చూసేయండి.