Congress Manifesto: కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుంది: మల్లికార్జున ఖర్గే
ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్లో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడింది. కొద్ది రోజులుగా కేసీఆర్కు భయం పట్టుకుంది. ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తున్నది. మోదీ, కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.