Vallabhaneni Vamsi: వైసీపీలో మరో వార్.. గన్నవరంలో వంశీ వర్సెస్ యార్లగడ్డ.. ఎమ్మెల్యే టిక్కెట్ ఎవరికి..?
కృష్ణా జిల్లా గన్నవరంలో టిక్కెట్ల పంచాయితీ మొదలైంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి వల్లభనేని వంశీ మోహన్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గన్నవరం వైసీపీ ఇంఛార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు.. వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.