ELECTION RESULTS: కౌంటింగ్కు సర్వం సిద్ధం.. 8 గంటలకు ప్రారంభం..
ఫలితాల ద్వారా 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కౌంటింగ్ కోసం 49 కేంద్రాల్ని ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే 29 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది.