Nampally Fire Accident : నాంపల్లి అగ్ని ప్రమాద మృతులకు 5 లక్షల పరిహారం… కేటీఆర్ ప్రకటన..కేంద్రం నుంచి ఆర్ధిక సాయం.. కిషన్ రెడ్డి
ఈ అగ్ని ప్రమాదంలో 9 మంది మరణించగా.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి చెందారు. మృతులు అజం (58), రెహానా (50), సమీన్ (32), నికత్ సుల్తానా (55), హసీబ్ (26) తహూరా (35), తూబ (6), తరూబా (13) జకీర్ హుస్సేన్ (66) – ఆస్పత్రిలో 10 మందికి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం ప్రటించారు మంత్రి కేటీఆర్.