తెలుగు సినిమా గత పదేళ్లలో సాధించిన విజయాలు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. భారీ నిర్మాణ విలువలు, పాన్-ఇండియా ఆలోచన, సాంకేతిక నైపుణ్యం, ప్రపంచ స్థాయి విజువల్స్తో తెలుగు సినిమా తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు సరికొత్త డిజిటల్ విప్లవం నడుస్తోంది. ఒకప్పుడు కేవలం వెండితెరపైనే తమ అభిమాన తారలను చూసుకుని సంబరపడే ప్రేక్షకులు.. ఇప్పుడు అరచేతిలోని స్మార్ట్ఫోన్లోనే వారిని ఆస్వాదించే రోజులు వచ్చేశాయి. కే
ఒకప్పుడు టాలీవుడ్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అంటే మినిమమ్ గ్యారెంటీకి కేరాఫ్ అడ్రస్. స్టార్ హీరోలందరూ దిల్ రాజుతో సినిమా చేయడానికి క్యూ కట్టేవారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇండియాని వదిలేయబోతున్నాడా..? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఎడారిలో ఎండిపోవటమే బాగా నచ్చిందా..? ఇటలీలో సమ్మర్ వెకేషన్ కి రిలాక్స్ అవుతున్న ప్రభాస్ కూడా తన ఫ్యూచర్ డెస్టినేషన్ దుబాయే అంటున్నాడా..?
సినిమా ఇండస్ట్రీ ఇది.. ఇక్కడ హిట్ ఉంటేనే మాట్లాడుతారు.. ఫ్లాప్ వస్తే కనీసం కనిపించిన పట్టించుకోరు. స్టార్ హీరోలు అంటే హిట్టు ఫ్లాప్ లకు భయపడరు కానీ మీడియం రేంజ్ హీరోలకు మాత్రం హిట్ అనేది కచ్చితంగా ఇంపార్టెంట్.
దొంగ దొంగ అని నన్ను ఒక్కడినే చూపిస్తావే నీ వెనకాల ఉన్నోడు ఎవరు..! అంటూ విక్రమార్కుడు సినిమాలో బ్రహ్మానందం ఒక డైలాగ్ చెప్తాడు గుర్తుంది కదా. ఇప్పుడు సమ్మర్ సీజన్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది.
సమ్మర్ ని టార్గెట్ చేసిన స్టార్ హీరోలు