MLA Balayya : హిందూపురంలో బాలయ్యకు చెక్ .. దీపికను దించుతున్న వైపీసీ
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల కోసం వైసీపీ రక రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఇంఛార్జుల మార్పుతో సిట్టింగ్స్ స్థానంలో మార్పులు, చేర్పులు చేస్తోంది. మరోవైపు – టీడీపీ, జనసేనలో ఉద్దండులు నిలబడే చోట.. వారికి పోటీగా కుల సమీకరణాలను లెక్కలోకి తీసుకొని టిక్కెట్లు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. అందుకే టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురంపై నజర్ పెట్టారు. అక్కడ ఇప్పటికే రెండు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న బాలక్రిష్ణకు పోటీగా గట్టి అభ్యర్థిని రంగంలోకి దింపుతోంది వైసీపీ.