BCCI: బీసీసీఐ నిర్ణయంతో ఆఫ్ఘనిస్తాన్కు షాక్.. అసలు విషయం ఏంటంటే..
జూన్లో ఆఫ్ఘనిస్తాన్తో భారత్ 3 వన్డేల సిరీస్ ఆడాల్సి ఉండగా, అది వాయిదా పడింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాత, బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ సిరీస్ ఎప్పుడు జరుగుతుందో తెలియజేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, జూన్ 23 నుంచి జూన్ 30 వరకు ఆఫ్ఘనిస్తాన్తో భారత్ మూడు వన్డేల సిరీస్ను ఆడాల్సి ఉంది.