INDIA bloc: ఇండియ కూటమి అధ్యక్షుడిగా ఖర్గే.. పదవి వద్దన్న నితీశ్ కుమార్..
శనివారం కూటమి పార్టీలు వర్చువల్గా సమావేశమై మల్లిఖార్జున్ ఖర్గేను తమ చైర్ పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. కూటమి చీఫ్ తర్వాత ఇందులో కీలకమైన పదవి కన్వీనర్. ఈ పదవి కోసం బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ పేరును ప్రతిపాదించి, ఆమోదించారు.