దేశం మీసం మెలేసే ఘట్టం 55 కోట్ల మంది పుణ్యస్నానాలు ప్రయాగలోనే సగం దేశం!
ఇసుకేస్తే రాలనంత జనం! ఇంచు కూడా కనిపించని త్రివేణి తీరం! పాపాల్ని కడిగేసి.. మోక్షాన్నిచ్చే పవిత్ర సంగమ ప్రదేశం! 144 ఏళ్లకోసారి వచ్చే మహా వైభవం! ఈ భూమి మీద జరిగే.. అత్యంత గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవం..