భారతీయ సినిమా పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అగ్రదర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మరో అసాధారణ సాహసానికి సిద్ధమవుతున్నారు. ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించిన రాజమౌళి, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో తన క్రేజ్ను మరింత పెంచుకున్నారు.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకరు బుచ్చిబాబు సానా. ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు, తొలి సినిమాతోనే తన సత్తా చాటుకున్నారు. భావోద్వేగాలను కమర్షియల్ అంశాలతో కలిపి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, ఆ చిత్రానికి జాతీయ
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది పాన్ ఇండియా స్టార్లు ఉండవచ్చు. రోజుకో కొత్త రికార్డు నమోదు కావచ్చు. కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో “టాప్ 2 హీరోలు ఎవరు?” లేదా “బిగ్గెస్ట్ స్టార్స్ ఎవరు?” అనే చర్చ మొదలైతే మాత్రం
ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమాలో ఏ ఇద్దరి కాంబినేషన్ గురించి ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందో తెలుసా? ఒకరు.. తమ విజువల్ మ్యాజిక్తో గ్లోబల్ లెవెల్లో ఇండియా జెండా ఎగరేసిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి
సినిమా చూస్తున్నప్పుడు మనకు ఒక సీన్ చూసి రోమాలు నిక్కబొడుచుకున్నాయంటే (గూస్బంప్స్ వచ్చాయంటే).. దానికి కేవలం తెరపై ఉన్న నటుడు లేదా విజువల్స్ మాత్రమే కారణం కాదు! ఆ సీన్ వెనుక వినిపించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్
తెలుగు సినిమాలో ‘రీ-రిలీజ్’ ట్రెండ్ ఏ రేంజ్లో నడుస్తుందో మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసిన వింటేజ్ బ్లాక్బస్టర్స్, క్లాసిక్ సినిమాలను మళ్లీ బిగ్ స్క్రీన్ మీద చూడటం ఇప్పుడు ఒక కొత్త ఫ్యాషన్ అయిపోయింది.
భారతీయ సినిమా చరిత్రలో ఇప్పుడు అందరి చూపు రెండు భారీ ప్రాజెక్టుల మీదే ఉంది. ఒకటి రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న రామాయణం. మరొకటి దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న వారణాసి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ఒకే చర్చ. “వారణాసి” సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్పై దర్శకులు, నటులు, అభిమానులు స్పందిస్తున్నారు. కానీ ఒకరి నుంచి మాత్రం ఒక్క మాట కూడా వినిపించడం లేదు.