Revanth Reddy on IT, ED Attacks : కాంగ్రెస్ పై కక్షతోనే ఈడీ, ఐటీ దాడులు : జనం ఆలోచించాలంటూ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
బీజేపీ – బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు ఆయన బహిరంగ లేఖను రిలీజ్ చేశారు.