Tamil Nadu : తమిళనాడులో గంటగంటకు పెరుగుతున్న కల్తీ మద్యం మృతులు.. 55కు చేరిన మృతుల సంఖ్య
గత కొన్ని రోజులుగా.. తమిళనాడులో కల్తీ మధ్యం తాగి దాదాపు 40 మృతి చెందారు. తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.