ప్రశాంత్ తరపున న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ జరిగిన అల్లర్లకు, పల్లవి ప్రశాంత్కు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు తెలిపారు.