Patanjali: పతంజలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. స్టాక్ మార్కెట్లో పతంజలి షేర్లు పతనం
కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఇలా ప్రకటనలు చేయడంపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ పతంజలి సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణకు సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది.