Rajasthan Congress: రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభానికి తెర.. సచిన్, అశోక్ గెహ్లాట్ మధ్య కుదిరిన రాజీ.. ఇక దూకుడే!
అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య గొడవలు పార్టీకి చేటు చేస్తాయని భావించి, చక్కదిద్దారు. సోమవారం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్తో ఖర్గే, రాహుల్ చర్చలు జరిపారు. ఢిల్లీలోని రాహుల్ నివాసంలో ఇద్దరిమధ్యా సయోధ్య కుదిర్చారు.