Gandhi Bhavan : గాంధీభవన్ లో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్.. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమైనాయి..
ఎన్నికల ప్రచారంలో కేసీఆర్, కేటీఆర్, హరిష్ రావు లు ఓటమి భయం తో అబద్దాలు మాట్లాడుతున్నారు. అని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు ఆపాలని అంటున్నారని చెబుతున్నారు. ఇది ముమ్మాటికి అబద్దం అని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.