తెలుగు సినిమా చరిత్రను ‘పోకిరి’కి ముందు.. ‘పోకిరి’కి తర్వాత అని విభజించవచ్చు అంటే అది అతిశయోక్తి కాదు. నేటితో ఈ సంచలన చిత్రం విజయవంతంగా 20 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా
తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు పూరీ జగన్నాథ్. కేవలం సినిమాలతోనే కాకుండా, తన గంభీరమైన ఆలోచనలతో, సమాజం పట్ల తనకున్న దృక్పథంతో ‘పూరీ మ్యూజింగ్స్’ ద్వారా లక్షలాది
టాలీవుడ్లో “మాస్” అనే పదానికి నిఘంటువులాంటి డైరెక్టర్ పూరి జగన్నాథ్. హీరో క్యారెక్టరైజేషన్ను ఓ రేంజ్లో ఎలివేట్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి.