IND-ENGLAND : ఇంగ్లండ్ తో మూడో టెస్ట్ కు రెడీ.. ఇద్దరు టీమిండియా క్రికెటర్స్ దూరం
భారత్ – ఇంగ్లండ్ (India-England) మూడో టెస్ట్ టీమిండియా సత్తాకు పరీక్షగా మారింది. టీమిండియాను వరుస గాయాలు టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ దూరం అవగా.. ఇప్పుడు కేఎల్ రాహుల్ (KL Rahul) మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదు.. మరి సీనియర్ స్టార్ల గాయాలు యువక్రికెటర్లకు వరంగా మారతాయా.. 1-1తో ఉన్న టీమిండియా (Team India) లీడ్లోకి వెళ్తుందా..