LIQUOR CASE TICKETS: ఏంటీ రాజకీయాలు..? లిక్కర్ కేసులో ఉన్నోళ్ళకే టిక్కెట్లు.. పోటీలు పడుతున్న వైసీపీ,టీడీపీ
లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈసారి నెల్లూరు, ఒంగోలు ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు. అధికార వైసీపీతో పాటు టీడీపీ కూడా ఏరి కోరి వాళ్ళకి టిక్కెట్లు ఇస్తున్నాయి.