Smita Sabharwal: టార్గెట్ స్మిత సబర్వాల్.. ఆమె లెటర్ ఎందుకు రాశారు..?
కృష్ణా ప్రాజెక్టులను అప్పగించే అంశంపై డిసెంబర్ 1 నాడు స్మితా రాసిన లెటర్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేవనెత్తారు. అప్పట్లో మీరు చెబితేనే ఆమె లెటర్ రాశారనీ.. ఇప్పుడు ఎందుకు రివర్స్ మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.