Ayodhya Rama Mandir : అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం.. 1000కిపైగా రైళ్లు రైళ్లు.. 6వేల మందికి ఆహ్వానం..
యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య లో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. పునర్ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మొత్తం 6,000 మంది ప్రముఖులను ఆహ్వానిస్తు న్నట్లు తెలుస్తోంది. జనవరిలో ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది.