Surgery

CM Revanth Reddy : మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి

యశోద ఆసుపత్రికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పరామర్శించనున్నారు. ప్రస్తుతం కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ప్రమాదం ఆరా తీయనున్నారు. ఇక శుక్రవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్ కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ నిర్వహించింది. ఆ తర్వాత పలువు సీనియర్ జానారెడ్డి వంటి నాయకులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తున్నారు.