టాలీవుడ్ ‘మన్మథుడు’ అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఘట్టం ఆసన్నమైంది. నాగ్ తన కెరీర్లో 100వ మైలురాయిని చేరుకుంటున్నారు.