Killi Krupa Rani: వైసీపీకి కిల్లి కృపారాణి గుడ్ బై.. ఏ పార్టీలో చేరుతున్నారంటే..
తాజా ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ నుంచి వైసీపీ తరఫున పోటీ చేయాలని భావించారు. కానీ, జగన్ ఆమెకు టిక్కెట్ ఇవ్వలేదు. మరోవైపు శ్రీకాకుళం ఎంపీగా అయినా పోటీ చేసే అవకాశం దక్కుతుందేమోనని కృపారాణి అనుకున్నారు. కానీ, ఈ టిక్కెట్ కూడా దక్కలేదు.