టీ ట్వంటీ సిరీస్ లో టీమిండియా జోరుకు బ్రేక్ పడింది. న్యూజిలాండ్ ఆల్ రౌండ్ షో కనబరచడంతో విశాఖ వేదికగా జరిగిన నాలుగో టీ ట్వంటీలో భారత్ 50 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే కైవసం చేసుకున్న టీమిండియా.. మరో పోరుకు సిద్దమైంది.
విశాఖ జిల్లా జ్ఞానపురం చర్చిలో 11 ఏళ్ల బాలిక మృతి కలకలం రేపింది. గాలి సోకిందని పూజలు చేయించడానికి చర్చికి తీసుకొచ్చారు
ఏపీ ప్రభుత్వం టీసీఎస్కు విశాఖలో భూకేటాయింపులు చేసింది. దాన్లో విచిత్రం లేదుకానీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఏకంగా 59 ఎకరాలు కేటాయించడం కొత్త అనుమానాలు రేపింది.
ఏపీలో సినిమా వాళ్లకు ఎలాంటి అనుమతులు కావాలన్నా కూడా అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఈజీగా అయిపోతుందనే నమ్మకం వచ్చేసింది.
విశాఖ నుంచి అమరావతి చేరుకోవడానికి తాను ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన ట్వీట్ చేసారు.
సొంతగడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఏమాత్రం అంచనాలు లేని లక్నో చేతిలో దారుణంగా ఓడిపోయింది. గతేడాది ఇదే స్టేడయంలో లక్నోకి హైదరాబాద్ చుక్కలు చూపిస్తే..
ఐపీఎల్ 2025 సీజన్ ను సంచలన విజయంతో ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ రెండో మ్యాచ్ కు రెడీ అవుతోంది. మార్చి 30న విశాఖ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది.
విశాఖ శారదాపీఠానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటికే 15 ఎకరాల భూముల అనుమతులు రద్దు చేసిన సర్కార్…తాజాగా ఆక్రమించిన 5వందల కోట్ల విలువైన భూములపై ఫోకస్ చేసింది.