తెలంగాణ బీజేపీ స్టేట్ ఆఫీస్ లో కొత్తగా ఎన్నికైన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా.. అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించిన బీజేపీ ఆఫీస్ కు వెళ్లనున్న ఎమ్మెల్యేలు..

BJP MLA Rajasingh boycotted today's assembly meetings.