అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల మీద దృష్టిసారించింది. ఇంకొన్ి నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయ్. ఆ ఎలక్షన్స్లో మెజారిటీ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది కాంగ్రెస్.
