Assembly Elections : ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..

ఎగ్జిట్ పోల్స్‌‌పై ఎన్నికల సంఘం కీలక నిర్ణ‍యం తీసుకుంది. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి నవంబర్ 30వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు కొనసాగుతుంది.

Post Published By: narender Thiru
Updated : 1 November 2023, 1:32 PM IST

Published : 
  • 1 November 2023, 1:32 PM IST

Exit mobile version