మరి కొన్ని గంటల్లో తెలంగాణలో ఎలక్షన్ కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. మరోపక్క ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది. ఇలాంటి టైంలో తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ నిధులను కాంట్రాక్టర్లకు మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశౄరు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్ స్వయంగా ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి వెళ్లారు.

Funds are being diverted silently.. Congress complains to EC against Govt..