ఓ పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతుండగా బీజేపీ నేత దారుణ హత్యకు గురి కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. చత్తీస్గఢ్లోని నారాయణ్పూర్ జిల్లా అధ్యక్షుడు రతన్ దూబేను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు.

On the one hand, the brutal murder of a BJP leader while the election campaign is going on in the entire state has become a sensation