రేవంత్ రెడ్డికి మద్దతుగా ప్రచారానికి వచ్చిన కర్నాటక సీఎం సిద్ధరామయ్య డిక్లరేషన్ను ప్రజలకు వివరించారు. బీసీ సంక్షేమశాఖను పూర్తి మంత్రిత్వ శాఖగా మార్చి.. బీసీ అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామన్నారు.
