మండిపోతున్న ఎండలు, తెలంగాణలో ఒకే రోజు 11 మంది మృతి

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. గడిచిన 24 గంటల్లోనే వడదెబ్బ కారణంగానే ఏంకగా 11 మంది చనిపోయారు.

Post Published By: Vencateshg
Updated : 24 April 2025, 2:50 PM IST

Published : 
  • 24 April 2025, 2:50 PM IST

Exit mobile version