బాపు యాగం ఈసారి ఎవరికోసం?

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్తగా మరో యాగం చేశారు. రెండు రోజులపాటు చేసిన ఈ యాగం లక్ష్యం ఏమిటి అన్నదే అంతు పట్టడం లేదు. కుమార్తె కవిత లిక్కర్ కేసులో ఐదున్నర నెలలు జైల్లో ఉండివచ్చాక నిర్వహించిన యాగాన్ని గతానికి భిన్నంగా ఎలాంటి హంగు లేకుండా ముగించారు.

Post Published By: Vencateshg
Updated : 8 September 2024, 3:28 PM IST

Published : 
  • 8 September 2024, 3:28 PM IST

Exit mobile version