బ్రేకింగ్‌: లవర్‌ కోసం పిల్లలకు విషం పెట్టి ఆడదా ? గాడిదా ?

అమ్మ అనే పదానికే కలకం తీసుకొచ్చిన ఓ కిరాతకురాలి కథ ఇది. ప్రియుడి కోసం కన్న పిల్లలకు విషమిచ్చి చంపింది ఓ కసాయి తల్లి. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరిగింది ఈ ఘటన.

Post Published By: Vencateshg
Updated : 2 April 2025, 3:04 PM IST

Published : 
  • 2 April 2025, 3:04 PM IST

Exit mobile version