సికింద్రాబాద్ మారేడ్పల్లిలో లాస్య నందిత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గతేడాది నందిత తండ్రి సాయన్న అంత్యక్రియలను మారేడ్పల్లిలో నిర్వహించారు. ఇక అటు లాస్య పార్థివదేహానికి పోస్టుమార్టం పూర్తయింది.