Lasya Nanditha: లాస్య పోస్ట్‌మార్టం రిపోర్టులో సంచలనాలు..

సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలో లాస్య నందిత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గతేడాది నందిత తండ్రి సాయన్న అంత్యక్రియలను మారేడ్‌పల్లిలో నిర్వహించారు. ఇక అటు లాస్య పార్థివదేహానికి పోస్టుమార్టం పూర్తయింది.

Post Published By: narender Thiru
Updated : 23 February 2024, 2:10 PM IST

Published : 
  • 23 February 2024, 2:10 PM IST

Exit mobile version