HYDERABAD: నైస్‌గా కొట్టేశారు.. శ్రీరామనవమి శోభాయాత్రలో జేబుదొంగల చేతివాటం

ఎట్టకేలకు యాత్ర నిర్వహించారు రాజాసింగ్. ఐతే ఈ యాత్రలో జనం ఎక్కువగా ఉండటంతో జేబు దొంగలు తమ చేతివాటం చూపించారు. కొందరు భక్తుల ఖరీదైన సెల్‌ఫోన్లు, బంగారు చైన్లు దొంగిలించారు.

Post Published By: narender Thiru
Updated : 18 April 2024, 4:34 PM IST

Published : 
  • 18 April 2024, 4:34 PM IST

Exit mobile version