Top story: సౌజన్య కేసులో మరో మలుపు.. ఆ కారణంతోనే కుటుంబం ఆత్మహ*త్య..!
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన పిఠాపురం పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఘటన కేసు రోజుకో సంచలన మలుపు తిరుగుతోంది. సౌజన్య ఆస్తి కోసమే సాజిద్ ఆ కుటుంబానికి దగ్గరయ్యాడని పోలీసులు నిర్ధారించారు.