Top story: సౌజన్య కేసులో మరో మలుపు.. ఆ కారణంతోనే కుటుంబం ఆత్మహ*త్య..!

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన పిఠాపురం పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఘటన కేసు రోజుకో సంచలన మలుపు తిరుగుతోంది. సౌజన్య ఆస్తి కోసమే సాజిద్‌ ఆ కుటుంబానికి దగ్గరయ్యాడని పోలీసులు నిర్ధారించారు.

Post Published By: dialnews
Updated : 27 August 2026, 8:00 PM IST

Published : 
  • 27 August 2026, 8:00 PM IST

Exit mobile version