తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన పిఠాపురం పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఘటన కేసు రోజుకో సంచలన మలుపు తిరుగుతోంది. సౌజన్య ఆస్తి కోసమే సాజిద్ ఆ కుటుంబానికి దగ్గరయ్యాడని పోలీసులు నిర్ధారించారు.
పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య ఉదంతం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కుదిపేస్తోంది. ఈ హృదయవిదారక ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు
రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన రాజమహేంద్రవరం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. గోదావరి నదిలోకి దూకి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు తీసుకోవడానికి కారణమైన ఆ కిరాతకుడు
కాకినాడ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషాద ఘటనలో రోజుకో షాకింగ్ నిజం వెలుగులోకి వస్తోంది.
ఒకే ఒక్క రాత్రి.. మూడు వేర్వేరు ప్రాంతాలు.. ఆరుగురు అమాయకుల ప్రాణాలు బలి. అవును, తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇటీవలి కాలంలో అత్యంత కిరాతకమైన సామూహిక హత్యలతో రంగారెడ్డి జిల్లా షాబాద్ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఏం జరిగిందో తెలియదు.. పిల్లలతో కలిసి ఎందుకు సూసైడ్ చేసుకుందో అర్థం కావడం లేదు.. చర్లపల్లి తల్లీపిల్లల ఆత్మహత్య ఘటన.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది
భర్తకు దుబాయ్లో ఉద్యోగం.. లక్షకు పైగా జీతంతో ఆమెకు ఐటీ జాబ్.. బంగారంలాంటి ఇద్దరు పిల్లలు.. ఆర్థికంగా ఇబ్బందులు లేవు..
పది రోజులుగా మృత్యువుతో పోరాడిన ప్రాణం అలసిపోయింది. బాగుండాలని, ఆరోగ్యం బాగుపడి రావాలని సన్నిహితులు, స్నేహితులు చూసిన ఎదురుచూపు కన్నీరే మిగిల్చింది.
కబాలి ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ ఆత్మహత్య ఫిలిం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న గోవాలో సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక కష్టాల కారణంగానే కేపీ చనిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.