Top story: కొబ్బరి నీళ్లలో సైనైడ్‌ కలిపి.. AE నూకరాజు ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో మరో ట్విస్ట్‌..!

ఏపీలో కలకలం రేపిన పంచాయతీరాజ్ AE నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో రోజుకో షాకింగ్ విషయం వెలుగులోకి వస్తోంది. 25 కోట్ల ఆస్తిని కాజేయాలనే దురాశతోనే ఈ కుట్రకు ప్లాన్ చేసినట్లు నిందితుడు సాధిక్ ఖాన్ పోలీసుల కస్టడీ విచారణలో అంగీకరించాడు.

Post Published By: dialnews
Updated : 12 September 2026, 1:47 PM IST

Published : 
  • 12 September 2026, 1:47 PM IST

Exit mobile version