Dharmana Prasad Rao : రాజకీయాలకు ధర్మాన గుడ్‌బై…

శ్రీకాకుళం (Srikakulam) జిల్లాపై మంచి పట్టు ఉన్న నాయకుల్లో ధర్మాన ప్రసాద్‌ రావు (Dharmana Prasad) ఒకరు. నిజానికి ఆ జిల్లా నుంచి చాలా కాలంగా వైసీపీకి ఒక అసెట్‌గా ధర్మాన ఉన్నారు. కానీ అలాంటి ధర్మాన ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 1 August 2024, 12:28 PM IST

Published : 
  • 1 August 2024, 12:28 PM IST

Exit mobile version