ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. పెరిగిన పోలింగ్ శాతం.. ఎవరికి అనుకూలం, ఎవరికి దెబ్బేస్తుందన్న సంగతి ఎలా ఉన్నా.. వైసీపీ, కూటమి గెలుపుపై ధీమాగా కనిపిస్తున్నాయ్. దీంతో ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుంది.. ఈవీఎంల్లో ఏముంది అన్నది టెన్షన్ పుట్టిస్తోంది.

If the coalition comes to power.. is this the position that Raghurama got?