తెలుగు రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులు.. కొత్త సమావేశాలు.. కొత్తగా ప్రగతిభవన్.. ఇన్ని కొత్తల మధ్య కొత్తకొత్తగా సాగింది ఇద్దరు సీఎంల సమావేశం. ఏపీ తరఫున సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరయారు.

Pawan's absence from the CM's meeting.. Is Chandrababu trampling?